Chanti Kranthi Kiran | అందోల్ గడ్డ గులాబీ అడ్డా అని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్�
తెలంగాణలో అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత లభిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని సంగుపేట ఒక ఫంక్షన్హాల్లో అందోల్, పుల�