అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
షెడ్యూల్డ్ కులాల ఆర్థిక పరిపుష్టికే దళిత బంధు లబ్ధిదారులు లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ గిరిజన సంక్షేమ భవన్లో 31 యూనిట్ల పంపిణీ దేశానికే ఆదర్శం దళితబంధ�