ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి జైకొట్టారు. నియోజవర్గంలో 2,26,664 ఓట్లు ఉండగా.. ఇందులో 1,83,534 ఓట్లు పోలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ ఓట్లలో అత్య�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు, ధబోలి గ్రామ పంచాయతీల పరిధ�