రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు తప్పాయని గుర్త�
బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ అన్నారు. వైరాలోని పరుచూరి గార్డెన్స్లో శుక్రవారం పార్టీ మండల, పట్టణ అధ్యక