వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.
అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కేంద్రం అనుమతులు ఇవ్వక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జ�
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.