కాలపరీక్షకు ఎక్కువగా గురయ్యేది కర్షకులే! ఆ కాలం విసిరే సవాళ్లను అధిగమించేదీ వాళ్లే!! సాగుబడిలో నిత్య విద్యార్థి రైతు. స్వేదాన్ని నమ్ముకునే.. సేద్యంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. ఆదిలాబాద్ జిల్లాకు
అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
Miyazaki Mango | మామిడి పండ్లు..! సాధారణంగా భారత్ సహా పలు ఆసియా దేశాల్లో మామిడి పండ్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఈ మామిడి పండ్లు రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.300 వరకు ధర పలుకుతాయి.
ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే మామిడి పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో �