ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్లకు పోస్టింగ్స్లో వింతలు చోటుచేసుకున్నాయి. ఒకే లెక్చరర్కు రెండు కాలేజీల్లో పోస్టింగ్నిచ్చారు. రెండు ఉత్తర్వులు ఒకే తేదీన ఇవ్వడం గమనార్హం. నేనావత్ లాలు సివిక్స్ లెక్చ�
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ