దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే. గతవారం రోజుల నుంచి ఈ చిత్రం ట్రెండింగ్లో ఉంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా మర్చి 11న విడుదలై బా
కంటెంట్ ఉంటే కథానాయకులతో పనిలేదు అంటూ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిరూపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండింగ్లో ఉంది.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిత్ర బృందం ప్రధాని మో