అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండుగ వచ్చేసింది. నాలుగేండ్లకోసారి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్నకు సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న మెగాటోర్నీకి శుక్రవారం తెరలేవ�
క్రైస్ట్చర్చ్ (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ వామప్ మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ పోరులో మిథాలీ బృందం 2 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. మొదట బ్య�
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ పేసర్ శిఖా పాండే టాప్-10లోకి దూసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 610 రేటింగ్ పాయింట్లతో భారత అమ్మాయి బౌలర్ల జాబితాలో పదో స్థానంలో నిలిచి
లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే�