జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్లో ఉన్న సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల ఆవరణను శుభ్రపరిచేందుకు శనివారం విద్యార్థులతో చీపుర్లు పట్టించారు అక్కడి హెచ్ఎం వినోద్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్
తాకట్టు పెట్టిన చెవికమ్మలు విడిపించి ఇవ్వాలని బావ దాడి చేయడంతో బావమరిది మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల టౌన్ ఎస్సై అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం..