రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. నిండు వేసవి రాకముందే ఆ గ్రామానికి తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది.
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్ర�
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే ట్యాంకు కింది భాగం పెచ్చులు ఊడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది.