షాబాద్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని అస్పల్లిగూడ గేటు సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ నుంచి అస్పల్లిగూడకు వ
బొంరాస్పేట : దవాఖానకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో ఈ నెల 10వ తేదిన ట్రాక్టర్ బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్నవోని వె
ఎనిమిదేండ్ల తర్వాత ఇంటికి చేరిన మహిళసుబేదారి, సెప్టెంబర్ 12: ఆ తల్లి మానసిక వ్యాధితో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎనిమిదేండ్లయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు వెతకని చోటూ లేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడం తో జ్ఞాపకాలతో