ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడిని రైల్వే పోలీసులు సురక్షితంగా గుర్తించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లోనే పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం..