Minister Kollu Ravindra | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యుల గిడ్డంగి నుంచి రేషన్ బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి ఇందిరా కుమారి, ఆమె భర్త బాబు అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలారు. 1996లో ఆ ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన స్పెషల్ కోర్టు ఆ కేసులో ఇద్దరికీ అయిద�