ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన తెలంగాణ వైతాళికులు, పోరాట యోధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం లభిస్తున్నది. ఇప్పటికే అనేకమంది కవులు, పోరాట యోధుల జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తు
ప్రధానికి నిజాం మునిమనుమడి లేఖ బంజారాహిల్స్, జూలై 3: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు చెందిన అరుదైన బంగారు నాణేలతోపాటు నిజాం ఆభరణాలను వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిజాం ముని�