‘గనుల్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించలేరా?.. ఇంత అలసత్వ మా?’అని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంనాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గన�
జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.