ఆహార పదార్థాలు భగ్గుమంటున్నాయి. గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ స్వల్పంగా పెరిగి 3.48 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో 3.40 శాతంగా ఉన్న ధరల సూచీ..ఏడాది క్రితం నమోదైన స్థాయిలోనే ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనలో ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో