హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో పాటు భారతదేశానికి ఇన్కాయిస్(భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం)నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని, ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్-2047 విధానానికి ఇది ఎంత�
వర్షాకాలంలో ఈ వేడేంటి? అసలు వానలు ఎందుకు పడటం లేదు? అంటూ బీహార్కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్కుమార్ జా ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశారు.
ప్రాజెక్ట్ అసోసియేట్ | కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫ�
సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు | ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖకు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది.