తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అదివాసీ, గిరిజన బిడ్డలకు ధైర్యాన్నిచ్చింది. ఏండ్లుగా గిరిజన బిడ్డలు గోసపడిన చోటే వారికి గౌరవాన్ని కల్పించారు సీఎం కేసీఆర�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తొమ్మిదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారిపోయిన్నాయి. రాష్ట్ర ఆర్