ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి.. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో అన్యాయం జరిగిందని.. గుర్తించిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గ
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్�