బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముమ్మాటికీ ముప్పేనని హరీశ్రావు పేర్కొన్నారు. ‘గోదావరి బనకచర్ల ప్రతిపాదన 2020-21 ప్రాంతంలో వచ్చింది. మనం నదీ మార్గంగా తీసుకుపోవచ్చని చెప్తే వినలె.
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �