మహిళల అభ్యున్నతి, వికాసం కోసం విశేష కృషిచేస్తున్న కేసీఆర్ సర్కారు వారి ఆర్యోగం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇటీవల మహిళా దినోత్సవ కానుకగా ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఆడబిడ్డలకు అభయమ
అంగన్వాడీ విద్యార్థులకు త్వరలో బ్రిడ్జికోర్సును ప్రారంభిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రీస్కూల్కు, ఫస్ట్ క్లాస్కు మధ్య ఈ కోర్సు ఉంటుందని చెప్పారు.