Srisailam | గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. శ్రీశైలంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం (Trible Multipurpose Marketing Center) భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
Minister Sandhya Rani | నంద్యాల జిల్లాలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్లో ఖాళీగా ఉన్నవీటిని తక్షణమే భర్తీ చేయాలని మంత్�
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు.