ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వ(సవరణ)-2023 బిల్లుపై మంగళవారం లోక్సభ అట్టుడికింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. సభ్యుల ఆందోళన నడుమే బిల్లును కేంద్ర �
సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 84,866 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 మంది అని చెప�