మంత్రి నిరంజన్ రెడ్డి | తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్కడ ఏం చేపట్టాలి అన్నది సీఎం కేసీఆర్కు ముందే అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ ర�
ఎరువులు, యాంత్రీకరణ, భూసార పరీక్షలతో ముందుకు ఒక్క ఏడాదిలో రూ. 123 కోట్ల టర్నోవర్ ఆగ్రోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రైతులకు తెలంగాణ ఆగ్రోస్ అందిస్�
మంత్రి నిరంజన్ రెడ్డి | ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి న�
రైతుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు ఇప్పటివరకు 9 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలును పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుకు ఎలాంటి �
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనప�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత మళ్లీ తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వైద�