యూపీఏ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం
మొన్న ఆర్టీసీ, నిన్న మెట్రో, పవర్ చార్జీలు.. ఇప్పుడు పాల ధరలు.. వరుస చార్జీల బాదుడుతో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. గ్యారెంటీల అమలు సంగతి దేవుడెరుగు.. ఏ రోజు ఏ చార్జీలు పెం�
కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.