పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారని మంత్రి కిరణ్
సైన్స్ను సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) ప్రపంచం కంటే ఎంతో ముందున్నదని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.