‘గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో బీబీనగర్ ఎయిమ్స్ను నిర్మిస్తున్నాం. అధునాతన వైద్య పరికరాలు, వసతి సదుపాయాలతో ప్రపంచస్థాయి వైద్య సేవలు ఎయిమ్స్లో అందుబాటులోకి త
అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహి�