60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో వారి కష్టాలన్నీ తీరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమక�