ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం వల్ల విద్యార్థులు సష్టపోతున్నారని దీన్ని ఏమాత్రం సహించేది లేదని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అ�
‘జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మీడియా ముందు ప్రకటించడం, పక్కనే ఉన్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పందించకపోవడం సంచలనంగా మారింది.