మరోసారి తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గాక కార్యకర్తలా సేవలందిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలో పాల్గొని మాట్లాడారు. నడిగూడెం మ�
Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.