అసెంబ్లీలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు. గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతాలాపనను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
Koheda Market | సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.