పొలానికి గట్టు ఎంత ముఖ్యమో, టెక్ రంగాలకు డాటా అంతే ముఖ్యం. అలాంటిది రూ.కోట్ల విలువైన కంపెనీల డాటా చోరీకి గురవుతున్నది. 2022లో సగటున ఒక్కో డాటా చౌర్యం ఘటనలో రూ.17.6 కోట్లు ఆవిరయ్యాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఐం అన్
కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గాలి, నీరు తదితర కాలుష్యాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆ ఏడాది ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించడం గమనార్హం.