శాన్ ఫ్రాన్సిస్కో: సుమారు 600 మిలియన్ల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని హ్యాకర్లు దొంగలించారు. పాపులర్ ఆన్లైన్ గేమ్ ఎక్సీ ఇన్ఫినిటీ లెడ్జర్ నుంచి ఆ దొంగతనం జరిగింది. ఇటీవల క్రిప్టోకరెన్సీ�
ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన భారత సంతతికి చెందిన ఏడుగురు టెకీలపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ ట్రేడింగ్ ద్వారా రూ. 7.5 కోట్లు అర్జించినట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండేండ్ల క్రితం నాటి ఈ ఘటన ఆలస్య�