అస్సాంలోని డిబ్రూగఢ్ పోలీసులు 11 అరుదైన టోకే గెక్కో బల్లులను శుక్రవారం స్వాధీ నం చేసుకుని, ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీటిలో ఒక్కొక్క దానిని రూ.60 లక్షల చొప్పున విక్రయించ�
పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్తి ఆయన.. ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్లో డామ్ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది
తమ సంస్థ నెలకు పది కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల తయారీ సామర్థ్యాన్ని సాధించిందని బయోలాజికల్-ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 12-15 ఏండ్లలోపు పిల్లలకు
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం వెక్కిరిస్తున్నా మిలియనీర్ల సంఖ్యలో మాత్రం భారత్ వెలిగిపోతోంది. దేశంలో 4.12 లక్షల డాలర్ మిలియనీర్ల (రూ 7 కోట్ల సంపద) కుటుంబాలున్నాయని హురున్ ఇండియా సంపద నివేదిక 2020 వెల్లడించిం�