HomeInternationalBird Poop Covered Painting Bought For 600 Auctioned For 3 Million
ఈ పెయింటింగ్.. 25 కోట్లు
పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న ఈ పెయింటింగ్ను రూ.50 వేలకు కొన్న ఓ వ్యక్తి వేలం వేస్తే ఏకంగా రూ.25 కోట్లు వచ్చాయి.
బెల్జియం ;పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న ఈ పెయింటింగ్ను రూ.50 వేలకు కొన్న ఓ వ్యక్తి వేలం వేస్తే ఏకంగా రూ.25 కోట్లు వచ్చాయి. వాన్ డైక్ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్ 1615లో ఈ పెయింటింగ్ వేశారు.