2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మహర్ధశ పట్టిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో మిల్లింగ్, అనుబంధ రంగాలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫ�
జపాన్ యంత్రాలు పరిశీలించిన మంత్రి గంగులహైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా మిల్లిం గ్ సామర్థ్యం పెంచేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తు