వనపర్తి విజయ పాలశీతలికరణ కేంద్రం నాడు ఉమ్మడి జిల్లాలోనే ఓ వెలుగు వెలిగింది. విజయ పాల పాకెట్లను సహితం ఈ కేంద్రం నుంచే ఉమ్మడి జిల్లా కేంద్రానికి పంపిణీ చేసిన చరిత్ర ఉంది. అయితే మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర�
సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేం ద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతు లు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వ�