Vikarabad | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సబ్బండ వర్గాలకు కష్టాలు మొదలయ్యా యి. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన పాలకులు అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్నారు.
వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు మంగళం పాడటంతోపాటు జీఎస్టీ విధించి వారి ఉపాధిని దె�