మన దేశ సంపన్నుల్లోని చాలామంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోతున్నారు. 2023లో ఇప్పటికే 6,500 మంది సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోయారు. 2022లో మొత్తం 7,500 మంది విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ వలసలకు కారణం మన�
ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ �
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో