‘ముందస్తు సమాచారం ఇవ్వలే.. బుల్డోజర్లతో బలం చూపిండ్రు.. గుడిసెలను గుల్లగుల్ల చేసిండ్రు..సామాన్లన్నీ ఆగమాగం అయినయ్..నిల్వనీడలేక..రోడ్డు మీద పడ్డం..నిద్ర లేదు.. నీళ్లు లేవు.. ఎంతటి కష్టం వచ్చినా.. ఇక్కడే ఉంటాం..
ఎన్నో ఏళ్లుగా కరువుపీడితంగా కొనసాగిన తిరుమలాయపాలెం మండలం నేడు కడుపునింపే ప్రాంతంగా విరాజిల్లుతోంది. సాగునీటి వనరులు లేక, సరైన పనులు లభించక నాడు హైదరాబాద్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఇక్కడి ప్ర�
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు వలసపోతున్న వారిలో అత్యధికులు వెట్టిచాకిరి బారిన పడుతున్నారు. ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా వారంతా గొడ్డు చాకిరి చేస్తున్నారు. పొద్దు పొడిచిన దగ్గరి నుంచి పొద్దు�
బాపు బాలాజీరావు ప్రైవేటు బస్సు డ్రైవర్. అయినా.. ఆయనకు వార్తలంటే బమ. నాతో పేపర్ సదివిస్తూ వార్తలు వినడం ఆయనకల్వాటు. అట్లా తెల్లారి లెవ్వంగనే నేను వార్తలు సదువుతా ఉంటే, ఆయన ఆ వార్తలు వింటుండె. ఇంపార్టెంట్
జిల్లాలో వలస కూలీలకు ఉపాధి లభిస్తోం ది. యూపీ, ఆంధ్రా నుంచి వచ్చిన వలస కూలీలు వ్యవసాయంలో ఉపాధి పొందు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు దగా పడ్డారు. సాగునీటితో పాటు సరిపడా విద్యుత్ లేక ఇబ్బంద
మొదటి రెండు ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి జెన్కో సీఎండీతో కలిసి దవాఖాన ప్రారంభం దామరచర్ల, జూన్ 29 : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వేల మెగా�
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
కొవిడ్ సేవలకు సిద్ధమైన నేవీ | కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు భారత సైనిక దళం సిద్ధమైంది. నావికా దళం తమ హాస్పటళ్లను పౌర సేవల కోసం సిద్ధం చేసి అందుబాటులోకి తెచ్చింది.
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�