ప్రభుత్వరంగ సంస్థ మిధానీ మరో ఘనత సాధించింది. విస్తృత శ్రేణి రసాయన, యాంత్రిక, లోహ శాస్త్ర పరీక్షల కోజం జీఈ ఏరోస్పేస్ నుంచి స్వతంత్ర, అంతర్జాతీయ లోహ పదార్థ ప్రయోగశాల(ఎస్400) ఆమోదాన్ని పొందిన దేశంలో తొలి సంస�
ప్రభుత్వరంగ సంస్థ మిధానీ(మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) మరో మైలురాయిని సాధించింది. స్వదేశీ ఏరో ఇంజిన్ పదార్థాల అర్హతలో కీలకమైన మైలురాయిని సాధించిన సందర్భంగా కంపెనీ సీఎండీ డాక్టర్ ఎస్వీఎస్ నారాయణ మూర్�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎంటార్ టెక్నాలజీ..మరో ఘనత సాధించింది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్కు తన విడిభాగాలు సరఫరా చేసిన సంస్థ.. తాజాగా ఆదిత్య ఎల్1 కూడా కొన్ని కీలక భాగాలు సరఫరా �
డిజిన్వెస్ట్మెంట్పై రక్షణ మంత్రి సమీక్ష న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: రక్షణ రంగానికి కీలక ఉత్పత్తులను అందించే మిశ్ర ధాతు నిగమ్ (మిథాని) లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించే ప్రక్రియను చుర�