ఒక లెటర్ రాయాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఒక లెటర్ రాయాలని అడిగితే చాలు క్షణాల్లో రాసి పెడుతుంది. మాటలు రాసిస్తే చాలు చదివి పెడుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఏకంగా మనిషి రూపంలో కనిపించే బొమ్మగా ప్రత్
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్