IIT Delhi | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ (IIT-Delhi) మైక్రాన్ టెక్నాలజీ (Micron Technology) కంపెనీతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ ఒక ప్రకటన చేసింది.
భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు