మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో (ఎంజీయూ) నూతనంగా ప్రవేశపెట్టిన 3 సంవత్సరాల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మంగళవారం అవగాహన (ఇండక్షన్) కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ లా కళా�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు అయిన లా కళాశాల ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా అధ్యాపకుల ఎంపికకు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి నోటిఫి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన 'లా' కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి..