బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన స
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Result) కొనసాగుతున్నది. వందకుపైగా స్థానాల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122ను నితీశ్ కుమార్ నేతృత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Election Result) కొనసాగుతున్నది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు.