నగరంలో మొదటి దశ మెట్రోను పూర్తిగా పీపీపీ విధానంలో నిర్మిస్తే, రెండో దశను పూర్తిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే నిధులను సమకూరాల్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరక
మహానగరంలో మెట్రో రైలు ఏ మార్గాల్లో అవసరమో అధికారులకు బాగా తెలిసే ఉంటుంది. అయినా వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు.. ప్రాజెక్టు ఆమోదయోగ్యమైనా.. అనే విషయాలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్