ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే �
హైదరాబాద్ మెట్రో నిర్వహణ గందరగోళంగా మారింది. ప్రయాణికులు మెరుగైన రవాణా సదుపాయాలను అందించాల్సిన మెట్రో నిర్వహణ చోద్యం చూస్తోంది. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతుండటంతో మెట్రో ప్రయాణం అసౌకర్యంగా మా�