మా సంస్థలో పెట్టుబడి పెట్టండి.. అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వస్తుంది..’ అంటూ మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఒక నకిలీ సంస్థ ఎండీని సైబరాబాద్ ఆర్థిక నేర వి
తెలంగాణలో 3500 మందికి కుచ్చుటోపీ దేశవ్యాప్తంగా రూ. 80 కోట్లకుపైగా మోసం మెటాలాయిడ్స్ ఎండీ జయంత్ అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ ఆశచూపి 3,500 మంది నుంచి రూ.50 కోట్లు వసూలుచేసి