IIT Delhi | ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు.
Lucknow University | యూనివర్సిటీ హాస్టల్ ఫుడ్లో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పాలిత ఉత్తరప్ర
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో పోలీసుల దయనీయ పరిస్థితి బయటపడింది. మెస్ ఫుడ్ నాణ్యతపై ఒక కానిస్టేబుల్ బోరున విలపించాడు. తమకు ఇచ్చే ఆహారాన్ని జంతువులు కూడా తినలేవని ఆరోపించాడు. యూపీలోని ఫిరోజాబాద